గాలి నాణ్యతను పెంపొందించేందకు 500 మిలియన్ల దిర్హామ్ లతో పథకం
- May 27, 2017
దుబాయ్: దిర్హామ్స్ గల గలకు ...గాలి నియంత్రణలో ఉండటమే కాదు...మరింత పరిశుభ్రంగా ఉంటుంది. దీనిని నిజం చేస్తూ వాయు ప్రక్షాళన కోసం దుబాయి మున్సిపాలిటీ 2017-2021 మధ్యకాలంలో దుబాయ్ ఎమిరేట్ కోసం వాయు నాణ్యత వ్యూహం (ఎయిర్ క్వాలిటీ స్ట్రాటజీని) ప్రారంభించింది. ఇందు కోసం పలు ప్రణాళికలు, ప్రోత్సాహకాలను ఐదు సంవత్సరాల వ్యవధిలో అంచెలంచెలుగా అమలు చేయనుంది. 2021 నాటికి దుబాయ్ ప్రపంచం లోనే ఉత్తమ నాణ్యత గల వాయువు వీచే నగరంగా స్థాపించాలని అభిలషిస్తోందని గురువారం దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ జనరల్ హుస్సేన్ నస్సర్ లూట పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వ్యూహాన్ని తయారుచేసేందుకు ఒక సంవత్సరం నుంచి వ్యూహాలు రచిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ యొక్క జనరల్ సెక్రటేరియట్ సమన్వయ మరియు సహకారంతో ఆ లక్ష్యాలకు చేరుకొంటామని ఆయన అన్నాడు, దుబాయ్ 2021 ప్రణాళిక యొక్క వ్యూహాత్మక లక్ష్యాలతో తాము ప్రధాన దృష్టిని కేంద్రీకరించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







