రేపటి నుండి భారత్ దేశంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
- May 27, 2017
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ మాసం రేపటి నుంచి భారత్ దేశంలో ప్రారంభం కానుంది.. ఆదివారం ప్రకారం నెలవంక కన్పించింది.. దీంతో ముస్లిం సోదరసోదరీమణులు రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు చేపట్టనున్నారు..
రంజాన్ సందర్భంగా దుకాణాల పనివేళ్లలో మార్పు చేశారు.. ఈ సందర్భంగా దుకాణాలు ఎక్కువ సమయం దాకా తెరిచేఉంచేదాకా అనుమతిచ్చారు అయితే మహిళలు మాత్రం రాత్రి 8.30 గంటల వరకు విధుల్లో ఉండాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









