రేపటి నుండి భారత్ దేశంలో రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం
- May 27, 2017
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ మాసం రేపటి నుంచి భారత్ దేశంలో ప్రారంభం కానుంది.. ఆదివారం ప్రకారం నెలవంక కన్పించింది.. దీంతో ముస్లిం సోదరసోదరీమణులు రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు చేపట్టనున్నారు..
రంజాన్ సందర్భంగా దుకాణాల పనివేళ్లలో మార్పు చేశారు.. ఈ సందర్భంగా దుకాణాలు ఎక్కువ సమయం దాకా తెరిచేఉంచేదాకా అనుమతిచ్చారు అయితే మహిళలు మాత్రం రాత్రి 8.30 గంటల వరకు విధుల్లో ఉండాలని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







