భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం
- May 27, 2017
హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం,సికింద్రాబాద్, మారేడ్పల్లి, బోయిన్పల్లి, బేగంపేటలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్బీనగర్లో తేలికపాటి వర్షం కురవడంతో సంబంధిత అధికారులువిద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా శనివారం సాయంత్రం వర్షం కురిసింది. భూపాలపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు అకాలవర్షం వూరటనిచ్చింది. .
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









