భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం
- May 27, 2017
హైదరాబాద్: భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం,సికింద్రాబాద్, మారేడ్పల్లి, బోయిన్పల్లి, బేగంపేటలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఎల్బీనగర్లో తేలికపాటి వర్షం కురవడంతో సంబంధిత అధికారులువిద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా శనివారం సాయంత్రం వర్షం కురిసింది. భూపాలపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్తు సరఫరాకు అంతరాయమేర్పడింది. ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు అకాలవర్షం వూరటనిచ్చింది. .
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







