మాడ్రిడ్‌లో దిగ్గజ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోడీ భేటీ

- May 31, 2017 , by Maagulf
మాడ్రిడ్‌లో దిగ్గజ కంపెనీల సీఈవోలతో ప్రధాని మోడీ భేటీ

ప్రధాని మోడీ స్పెయిన్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. మాడ్రిడ్‌లో పలు దిగ్గజ కంపెనీల సీఈవోలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌ పెట్టుబడులకు స్వర్గధామమని, మేకిన్ ఇండియా నినాదాన్నిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com