ఉగ్రదాడుల నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టుకు భద్రత పెంపు

- June 04, 2017 , by Maagulf
ఉగ్రదాడుల నేపథ్యంలో భారత క్రికెట్‌ జట్టుకు భద్రత పెంపు

లండన్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో యూకే పోలీసులు రెడ్‌అలర్ట్‌ ప్రకటించారు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ జరగనుండటంతో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత క్రికెట్‌ జట్టు ఉన్న హయత్‌ రీజెన్సీ హోటల్‌ను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోటల్‌ ద్వారాలన్నీ మూసివేసి లోనికి ఎవరినీ అనుమతించడంలేదు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com