ఉగ్రదాడుల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు భద్రత పెంపు
- June 04, 2017
లండన్లో ఉగ్రదాడుల నేపథ్యంలో యూకే పోలీసులు రెడ్అలర్ట్ ప్రకటించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుండటంతో ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత క్రికెట్ జట్టు ఉన్న హయత్ రీజెన్సీ హోటల్ను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోటల్ ద్వారాలన్నీ మూసివేసి లోనికి ఎవరినీ అనుమతించడంలేదు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









