ఎ టి ఎం దోపిడీ యత్నం ..నిఘా కెమెరాలో నిందితుని ఆచూకీ
- June 04, 2017
మనామ:తీగ ..లాగితే , డొంక అంత కదిలిన తీరులో ఎ టి ఎం దోపిడీ యత్నంకు పాల్పడిన నిందితుడిని ఎంచక్కా పట్టించిన సీసీటీవీ రికార్డ్ చేసిన సమాచారంకు పోలీసులు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు., పోలీసులు ఎ టి ఎం దోపిడీకి యత్నించిన వ్యక్తి యొక్క కారు రిజిస్ట్రేషన్ నంబర్ ను ఉపయోగించి ఆ నిందితుడిని పట్టుకొన్నారు, బుసాటీన్ లోని ఒక ఎటిఎం ను పగలకొట్టి దోపిడీకి పాల్పడే ప్రయత్నంలో విఫలమైన అనుమానితుడు ఒక ఆసియా వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ అనుమానితుడు, ఎటిఎం లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాలపై నల్లని రంగు పెయింట్ చిమ్మిన నేరస్థుడు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసెనని సంబరపడ్డాడు. ఎటిఎం ను పగలకొట్టే ప్రక్రియలో ఆ యంత్రాన్ని కూడా పాడుచేశాడు. ఈ దొంగతనం గూర్చి నేర పరిశోధకులు ఎటిఎం సమీపంలోని వివిధ మార్గాలలో కూడళ్ల లలో ఏర్పాటుచేసిన వేరే ఇతర సిసి టీవీ కెమెరాల ఫుటేజ్ ను స్కానింగ్ చేసి క్షుణంగా పరిశీలించారు. ఎటిఎం చోరీకి పాల్పడిన నిందితుడిని అతనికి చెందిన కారుని గుర్తించగలిగారు, ముహర్రాక్ పోలీస్ డైరెక్టరేట్, కెప్టెన్ యూసఫ్ ముల్లా బాకీత్ ఈ కేసుపై దర్యాప్తు జరిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







