డెర్బీ రాణీ ఎలిజబెత్ II తో మెరుగైన సంబంధాలపై దుబాయ్ రాజ వంశీయులు చర్చ
- June 04, 2017
లండన్:యూఏఈ మరియు బ్రిటన్ల మధ్య చారిత్రాత్మక బంధాలపై క్వీన్ ఎలిజబెత్ II ప్రశంసించారు మరియు ఫుర్తర్ హిజ్ హైనెస్యూఏఈ యొక్క ప్రధాన మంత్రి మరియు వైస్ ప్రెసిడెంట్ మరియు దుబాయ్ పాలకుడు శ్రీ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ గ్రేట్ బ్రిటన్ రాణి ఎలిజబెత్ మహా రాణిని కలుసుకున్నారు శనివారం ఎప్సోమ్ డౌన్స్ రేస్కోర్స్లో జరిగిన డెర్బీ ఫెస్టివల్ లో పాల్గొన్న అనంతరం షేక్ మొహమ్మద్ మరియు రాణి స్నేహం మరియు సహకారం యొక్క సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి మార్గాలను చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







