అమెరికా, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తా: సతీష్ వేమన
- June 05, 2017
అమెరికా, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరిస్తానని తానా అధ్యక్షుడు సతీష్ వేమన తెలిపారు. తానా సభల్లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన్ను ఆదివారం వాషిగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులు సత్కరించారు. ఈ సందర్భంగా తానా సీనియర్ నాయకుడు డాక్టర్ యడ్ల హేమప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సతీష్ మాట్లాడుతూ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత అమెరికాలో ప్రవాసాంధ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమెరికా రాయబారులతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









