24 ప్రైవేటు పాఠశాలలు ఫీజు పెంచుకోవచ్చని అబూధాబీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆమోదం
- June 07, 2017
అబూధాబీ: విద్యా రుసుములు, పాఠశాల ఫీజులను పెంచుకొంటామని అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ కు అభ్యర్ధనలు సమర్పించారు. ఇందులో 84 పాఠశాలలలో 60 ప్రైవేట్ పాఠశాలలు అభ్యర్థనను అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ తిరస్కరించింది డజన్ల కొద్దీ ప్రైవేటు పాఠశాలలు పాఠశాలల రుసుం 3 శాతం పెంచుకోవచ్చని అబుదాబి ఎడ్యుకేషన్ కౌన్సిల్ (ఎడిసీ) అధికారులు మంగళవారం ప్రకటించారు. 2017/2018 విద్యాసంవత్సరంతో ప్రారంభమైన అబుదాబిలోని 24 ప్రైవేటు పాఠశాలలకు రుసుము పెంచుకొనే అవకాశంకు ఆమోదం తెలిపింది. సగటు రుసుము 3 శాతం మాత్రమేనని చెప్పారు - ఆసియా పాఠ్య ప్రణాళికతో ట్యూషన్ చెప్పుకొనేందకు అభ్యర్థించిన 14 పాఠశాలలు అనుమతిని ఇచ్చిం ది, అదే విధంగా70 పాఠశాలలు వివిధ పాఠ్య ప్రణాళికలు చెప్పుకొనేలా అనుమతిని అందించింది. అన్ని అభ్యర్థనలు పూర్తిగా అధ్యయనం, సమీక్షించిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలు మరియు నాణ్యత వర్తించే ప్రమాణాలు మరియు పాఠశాల మెరుగుదల పధకాలతో పూర్తి సమ్మతి నిర్ధారించిన తర్వాత ఆయా అనుమతులు మంజూరు కాబడ్డాయి.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







