మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం: 23 మంది మృతి 10 మంది గాయపడ్డారు
- June 08, 2017
మధ్యప్రదేశ్ బాణా సంచా పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 23 మంది సజీవ దహనం కాగా, మరో 10 మంది గాయపడ్డారు. బాలాఘాట్లో ఉన్న బాణాసంబా కర్మాగారంలో ఈ ప్రమాదం సంభవించింది. పేలుడు ధాటికి పరిశ్రమ మొత్తం కుప్ప కూలింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. బాధితుల హాహాకారాలతో ఆ ప్రాంతమంతా శోసంద్రం అయ్యింది. గాయపడ్డవారిని నాగపూర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉంది.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









