మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవడంతో... చెల్లించని కార్మికులకు ఉపశమనం
- June 08, 2017
మనామా: నిర్మాణ సంస్థలో పనిచేసే పలువురు కార్మికులకు చెల్లించబడని వేతనాల విషయంలో కార్మిక, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖగా జోక్యం చేసుకోవడంతో నిరసన తెలియచేస్తున్నవ్యక్తులు చివరకు ఉపశమనం పొందారు.శనివారం కార్మికులు నిర్వహించిన ర్యాలీ విషయం కార్మిక, సాంఘిక అభివృద్ధి మంత్రిత్వశాఖకు చేరుకుంది. ఐదు నెలలుగా బకాయి పడిన కార్మికుల జీతం విడుదల చేయడంలో కంపెనీ నిర్లక్ష్యం చేసిందని తాము పడుతున్న ఇబ్బందుల గురించి కార్మికులు ఆందోళన చేశారు. ఏదేమైనా, కార్మికుల సమస్య మంత్రిత్వశాఖ దృష్టికి వెళ్లడంతో దీనిని పరిష్కరించడానికి అధికారులు హామీ ఇచ్చిన తరువాత ర్యాలీని కార్మికులు విరమించారు.శనివారం ఉదయం సనాడ్లోని ఎస్టిక్లాల్ రహదారిపై కార్మికులు కవాతు చేస్తున్నారు. వారు మార్చిలో ఇదే నిరసన ప్రదర్శనలు చేశారు. "మంత్రిత్వ శాఖ నుంచి ఒక తాత్కాలిక పరిష్కారం దొరకలేదు అయినప్పటికీ, ఇప్పుడు ఒక స్థిరమైన పరిష్కారం ఈ సమయంలో అందించబడుతుందని ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో డిజిటల్ మీడియాకు లైసెన్సులు తప్పనిసరి..!!
- డైమండ్ హోదాను పొందిన కింగ్ ఫైసల్ హాస్పిటల్..!!
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!
- వేసవిలో కార్మికుల భద్రతపై వీడియో వైరల్..స్పందించిన WOQOD..!!
- సౌదీ విద్యార్థి అల్-ఖస్సిం హంతకుడికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- భారతీయ వ్యక్తిని చంపిన వ్యక్తులను అరెస్ట్ చేసిన షార్జా పోలీసులు..!!
- సెక్యూరిటీ, స్టేబిలిటీపై చర్చించిన సౌదీ, బహ్రెయిన్..!!
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు









