ఖతార్లో వలసదారులపై ఆందోళన చెందొద్దు
- June 10, 2017
ఖతార్లో వలసదారులెవరూ ఆందోళన చెందడంలేదని, వారి భద్రతపైనగానీ, వారికి సంబంధించిన ఎలాంటి విషయాలపైనగానీ వారి బంధువులు, ఆయా దేశాలు ఆందోళన చెందవద్దని ఖతారీ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. మార్కెట్లో నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయనీ, ఖతార్ విషయంలో వివిధ దేశాల్లో జరుగుతున్న దుష్ప్రచారంలో అర్థం లేదని మథావి అనే ఓ మహిళ, ఓ సూపర్ మార్కెట్లో నిత్యావసర వస్తువుల్ని కొనుగోలు చేసిన అనంతరం మాట్లాడుతూ చెప్పారు. మొహమ్మద్ ఇబ్రహమీమ్ కుసాద్ అనే అరబ్ వలసదారుడైన డాక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. గతంలోలానే తాను ఖతార్లో హ్యాపీగా ఉన్నట్లు కుసాద్ వెల్లడించారు. ఖతార్కి వ్యతిరేకంగా మీడియా పనిచేస్తుండడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఖతార్లో వలసదారులంతా ఇదే ఆలోచనతో ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









