విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- April 24, 2026
మనామా: బహ్రెయిన్ విదేశాంగ మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ బిన్ రషీద్ అల్ జయనీని బహ్రెయిన్ లోని అమెరికా రాయబారి స్టెఫానీ హాలెట్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన, అమెరికా మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, అలాగే వివిధ స్థాయిలలో అద్భుతమైన పురోగతిని సమీక్షించారు. అలాగే రెండు దేశాల ప్రజలకు మేలు, ప్రయోజనం చేకూర్చే విధంగా ఉమ్మడి ద్వైపాక్షిక సహకారం మరియు సమన్వయ అంశాలను పెంపొందించే మార్గాలపై ప్రత్యేకంగా చర్చించారు.
ప్రస్తుత భద్రతా మండలికి సమర్పించిన ప్రాంతీయ సమస్యలకు సంబంధించి, ఉమ్మడి సమన్వయం కోసం ఉన్న అవకాశాలపై చర్చించారు. అదేవిధంగా తాజా ప్రాంతీయ పరిణామాలతోపాటు ప్రాంతీయ భద్రత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వాటి గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
తాజా వార్తలు
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్
- ఎమిరేట్స్ రోడ్ ఘోర ప్రమాదం..మృతుల్లో పలువురు భారతీయులు
- ట్రంప్ మాట తో దిగొచ్చిన ఇజ్రాయెల్, ఇరాన్!
- స్టాఫ్ ఆఫీసర్స్ తో డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష
- యూఏఈ-సౌదీ సంయుక్త ఆపరేషన్.. 2.67 లక్షల యాంఫెటమైన్ మాత్రల అక్రమ రవాణా యత్నం భగ్నం
- సింగపూర్లో పాస్పోర్ట్ ఆఫీసర్ వై.ఎస్.వి.ఎస్.ఆర్. కృష్ణకు ఘన వీడ్కోలు
- విశాఖ స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం..
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు.. ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- యూఏఈలో జూన్ 15 నుంచి మధ్యాహ్న విరామం అమలు..









