బోర్డర్లో శాశ్వత మీడియా సెంటర్
- June 13, 2017
జజాన్: శాశ్వత మీడియా సెంటర్ని సదరన్ బోర్డర్ వద్ద మీడియా ప్రతినిథుల కోసం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈ సెంటర్ తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అవ్వాద్ బిన్ సలెహ్ అల్ అవ్వాద్, తాత్కాలిక హెడ్ క్వార్టర్ని హోటల్ నుంచి రీజియన్లోని హెడ్ క్వార్టర్కి తరలించేందుకు నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయానికి అనుగుణంగా మీడియా సెంటర్ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్ వెంట పలువురు మీడియా ప్రతినిథులు, ఆయా మీడియా సంస్థల ఎడిటర్లు పాల్గొన్నారు. సదరన్ బోర్డర్ మీడియా సెంటర్ సూపర్ వైజర్ అబ్దుల్లా అల్ ఫిఫి మాట్లాడుతూ, ఈ సెంటర్ స్థానిక అలాగే, జిసిసి, అరబ్ మరియు అంతర్జాతీయ మీడియా ప్రతినిథులను స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు కలిగి ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్









