బోర్డర్లో శాశ్వత మీడియా సెంటర్
- June 13, 2017
జజాన్: శాశ్వత మీడియా సెంటర్ని సదరన్ బోర్డర్ వద్ద మీడియా ప్రతినిథుల కోసం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈ సెంటర్ తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అవ్వాద్ బిన్ సలెహ్ అల్ అవ్వాద్, తాత్కాలిక హెడ్ క్వార్టర్ని హోటల్ నుంచి రీజియన్లోని హెడ్ క్వార్టర్కి తరలించేందుకు నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయానికి అనుగుణంగా మీడియా సెంటర్ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్ వెంట పలువురు మీడియా ప్రతినిథులు, ఆయా మీడియా సంస్థల ఎడిటర్లు పాల్గొన్నారు. సదరన్ బోర్డర్ మీడియా సెంటర్ సూపర్ వైజర్ అబ్దుల్లా అల్ ఫిఫి మాట్లాడుతూ, ఈ సెంటర్ స్థానిక అలాగే, జిసిసి, అరబ్ మరియు అంతర్జాతీయ మీడియా ప్రతినిథులను స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు కలిగి ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







