బోర్డర్లో శాశ్వత మీడియా సెంటర్
- June 13, 2017
జజాన్: శాశ్వత మీడియా సెంటర్ని సదరన్ బోర్డర్ వద్ద మీడియా ప్రతినిథుల కోసం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి ఈ సెంటర్ తన కార్యకలాపాల్ని ప్రారంభించింది. మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అవ్వాద్ బిన్ సలెహ్ అల్ అవ్వాద్, తాత్కాలిక హెడ్ క్వార్టర్ని హోటల్ నుంచి రీజియన్లోని హెడ్ క్వార్టర్కి తరలించేందుకు నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయానికి అనుగుణంగా మీడియా సెంటర్ ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా మినిస్టర్ వెంట పలువురు మీడియా ప్రతినిథులు, ఆయా మీడియా సంస్థల ఎడిటర్లు పాల్గొన్నారు. సదరన్ బోర్డర్ మీడియా సెంటర్ సూపర్ వైజర్ అబ్దుల్లా అల్ ఫిఫి మాట్లాడుతూ, ఈ సెంటర్ స్థానిక అలాగే, జిసిసి, అరబ్ మరియు అంతర్జాతీయ మీడియా ప్రతినిథులను స్వీకరించేలా అన్ని ఏర్పాట్లు కలిగి ఉందని చెప్పారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









