కాబూల్లో షియాల మసీదులో పేలుడు
- June 15, 2017
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో షియాలకు చెందిన మసీదులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. పదిమంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఆఫ్ఘన్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









