తుది శ్వాస విడిచిన రస్ అల్ ఖైమా రాయల్టీ
- June 17, 2017
రస్ అల్ ఖైమా రాయల్టీ షేకా అజ్జా బింట్ మజెద్ బిన్ నాసర్ అల్ కాసిమి గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో సుప్రీం కౌన్సిల్ మెంబర్, రూలర్ ఆఫ్ రస్ అల్ ఖైమా షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ రస్ అల్ ఖైమా షేక్ మొహమ్మద్ సౌద్ బిన్ సక్ర్ అల్ కాసిమి ఫ్యునరల్ ప్రేయర్స్ నిర్వహించారు. రస్ అల్ ఖైమా షేక్ జాయెద్ మాస్క్లో ఈ ప్రేయర్ జరిగింది. పలువురు షేక్లు, సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. షేకా అజ్జాని అల్ ఒరైబిలోని అల్ కాసిమి సిమిటెరీలో ఖననం చేశారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







