స్కూళ్ళపై దుండగుల దాడి
- June 18, 2017
దుండగులు, నాలుగు స్కూళ్ళపై దాడులకు తెగబడటం విద్యార్థులని ఆందోళనకు గురిచేస్తోంది. స్కూళ్ళపై రాళ్ళతో దుండుగులు దాడికి దిగారు. ఈ దారుడలపై ఎడ్యుకేషన్ మినిస్ట్రీ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ స్పందించింది. నాలుగు స్కూళ్ళపై గుర్తు తెలియని దుండుగలు దాడులకు పాల్పడినట్లు నిర్ధారించింది. పోలీసులు ఈ ఘటనలపై విచారణ చేపడుతున్నారు. ఆలి ఇంటర్మీడియట్ గర్ల్స్ స్కూల్, అల్ ముంతర్ ఇబ్న్ సవా ఎలిమెంటరీ బాయ్స్ స్కూల్, అల్ ఖలీల్ ఇబ్న్ అహ్మద్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్, సానాబిస్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్పై దాడులు జరిగాయి. ఈ దాడులతో ఆయా విద్యాసంస్థల ప్రాంగణాలు కొంతమేర డ్యామేజీకి గురయ్యాయి. గడచిన ఆరేళ్ళలో 561 స్కూళ్ళు ఈ తరహా దాడులకు గురయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. విద్యా హక్కుని హరించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసి ఉంది.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







