స్కూళ్ళపై దుండగుల దాడి
- June 18, 2017
దుండగులు, నాలుగు స్కూళ్ళపై దాడులకు తెగబడటం విద్యార్థులని ఆందోళనకు గురిచేస్తోంది. స్కూళ్ళపై రాళ్ళతో దుండుగులు దాడికి దిగారు. ఈ దారుడలపై ఎడ్యుకేషన్ మినిస్ట్రీ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ స్పందించింది. నాలుగు స్కూళ్ళపై గుర్తు తెలియని దుండుగలు దాడులకు పాల్పడినట్లు నిర్ధారించింది. పోలీసులు ఈ ఘటనలపై విచారణ చేపడుతున్నారు. ఆలి ఇంటర్మీడియట్ గర్ల్స్ స్కూల్, అల్ ముంతర్ ఇబ్న్ సవా ఎలిమెంటరీ బాయ్స్ స్కూల్, అల్ ఖలీల్ ఇబ్న్ అహ్మద్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్, సానాబిస్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్పై దాడులు జరిగాయి. ఈ దాడులతో ఆయా విద్యాసంస్థల ప్రాంగణాలు కొంతమేర డ్యామేజీకి గురయ్యాయి. గడచిన ఆరేళ్ళలో 561 స్కూళ్ళు ఈ తరహా దాడులకు గురయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. విద్యా హక్కుని హరించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసి ఉంది.
తాజా వార్తలు
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!







