స్కూళ్ళపై దుండగుల దాడి
- June 18, 2017
దుండగులు, నాలుగు స్కూళ్ళపై దాడులకు తెగబడటం విద్యార్థులని ఆందోళనకు గురిచేస్తోంది. స్కూళ్ళపై రాళ్ళతో దుండుగులు దాడికి దిగారు. ఈ దారుడలపై ఎడ్యుకేషన్ మినిస్ట్రీ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ స్పందించింది. నాలుగు స్కూళ్ళపై గుర్తు తెలియని దుండుగలు దాడులకు పాల్పడినట్లు నిర్ధారించింది. పోలీసులు ఈ ఘటనలపై విచారణ చేపడుతున్నారు. ఆలి ఇంటర్మీడియట్ గర్ల్స్ స్కూల్, అల్ ముంతర్ ఇబ్న్ సవా ఎలిమెంటరీ బాయ్స్ స్కూల్, అల్ ఖలీల్ ఇబ్న్ అహ్మద్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్, సానాబిస్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్పై దాడులు జరిగాయి. ఈ దాడులతో ఆయా విద్యాసంస్థల ప్రాంగణాలు కొంతమేర డ్యామేజీకి గురయ్యాయి. గడచిన ఆరేళ్ళలో 561 స్కూళ్ళు ఈ తరహా దాడులకు గురయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. విద్యా హక్కుని హరించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసి ఉంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









