స్కూళ్ళపై దుండగుల దాడి
- June 18, 2017
దుండగులు, నాలుగు స్కూళ్ళపై దాడులకు తెగబడటం విద్యార్థులని ఆందోళనకు గురిచేస్తోంది. స్కూళ్ళపై రాళ్ళతో దుండుగులు దాడికి దిగారు. ఈ దారుడలపై ఎడ్యుకేషన్ మినిస్ట్రీ - పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ డైరెక్టరేట్ స్పందించింది. నాలుగు స్కూళ్ళపై గుర్తు తెలియని దుండుగలు దాడులకు పాల్పడినట్లు నిర్ధారించింది. పోలీసులు ఈ ఘటనలపై విచారణ చేపడుతున్నారు. ఆలి ఇంటర్మీడియట్ గర్ల్స్ స్కూల్, అల్ ముంతర్ ఇబ్న్ సవా ఎలిమెంటరీ బాయ్స్ స్కూల్, అల్ ఖలీల్ ఇబ్న్ అహ్మద్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్, సానాబిస్ ఇంటర్మీడియట్ బాయ్స్ స్కూల్పై దాడులు జరిగాయి. ఈ దాడులతో ఆయా విద్యాసంస్థల ప్రాంగణాలు కొంతమేర డ్యామేజీకి గురయ్యాయి. గడచిన ఆరేళ్ళలో 561 స్కూళ్ళు ఈ తరహా దాడులకు గురయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. విద్యా హక్కుని హరించేందుకు జరుగుతున్న ఈ ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరూ ఖండించవలసి ఉంది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







