బహ్రెయిన్ని వీడండి: ఖతార్ సైనికులకి ఆదేశం
- June 19, 2017
మనామా: ఖతార్ సైనికులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా బహ్రెయిన్ ఆదేశించింది. బహ్రెయిన్లో అమెరికన్ బేస్ ఉంది. సెంట్రల్ కమాండ్ ఆఫ్ ది నావల్ ఫోర్సెస్ని బహ్రెయిన్లో అమెరికా నిర్వహిస్తోంది. ఈ బేస్లో జిసిసి దేశాలకు చెందిన పలువురు సైనికులు పనిచేస్తున్నారు. రీజియన్లో తీవ్రవాద కార్యకలాపాలపై ఈ బేస్ నుంచి పోరాటం జరుగుతుంటుంది. ఈ బేస్లోనే వివిధ దేశాలకు చెందిన సైనికులతోపాటు ఖతార్ సైనికులు కూడా ఉన్నారు. అయితే ఖతార్తో జిసిసికి చెందిన కొన్ని దేశాలు తెగతెంపులు చేసుకున్న దరిమిలా, బహ్రెయిన్ తమ భూ భాగం నుంచి ఖతార్ సైనికులు వెళ్ళిపోవాలని కోరుతోంది. ఈ మేరకు బహ్రెయిన్లోని యూఎస్ బేస్ కమాండర్ ఇన్ఛార్జ్కి బహ్రెయిన్ లేఖ రాసింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!
- ఒమాన్-సౌదీ 'విండ్స్ ఆఫ్ పీస్ 2026' ప్రారంభం..!!
- BHD–INR @244: భారతీయులకు ప్రయోజనం..!!
- రియాద్ లో కుప్పకూలిన స్ట్రీట్..!!
- కేపిటల్ గవర్నరేట్ డ్రైవింగ్ టెస్ట్ సెంటర్ తరలింపు..!!
- యూఏఈ-ఇండియా రూట్లో ఫ్లైట్స్ కొరత..హై ఫెయిర్స్..!!
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం







