బహ్రెయినీ టీచర్ హత్య: 10 మందికి జైలు
- June 20, 2017
ఫోర్త్ హై క్రిమినల్ కోర్ట్, పది మంది వ్యక్తులకు శిక్ష ఖరారు చేసింది. గత ఏడాది ఈస్ట్ ఎకెర్లో ఓ బహ్రెయినీ టీచర్ని హత్య చేసిన కేసులో నిందితులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ ఘటనలో టీచర్కి చెందిన ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరికి మరణ శిక్ష, మరో వ్యక్తికి జీవిత ఖైదు, మిగతావారికి మూడేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం విధించింది. అందులో ఇద్దరికి బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దు చేయాలనీ ఆదేశించింది న్యాయస్థానం. సెక్యూరిటీ ఫోర్సెస్ని టార్గెట్ చేస్తూ ఈస్ట్ ఎకెర్ దగ్గర్లోని షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబా వద్ద బాంబు పేలుళ్ళకు పాల్పడ్డారు నిందితులు. ఈ ఘటనలో 42 ఏళ్ళ టీచర్ ఫక్రియా ముస్లిం మృతిచెందారు. ఈ ఘటనలో పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందుంచారు.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







