బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడి
- June 20, 2017
బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ రైల్వే స్టేషన్పై ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తిని సైనికులు కాల్చివేశారు. మంగళవారం రాత్రి బ్రస్సెల్స్ స్టేషన్లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి సూట్కేసు బాంబును పేల్చాడు. దీంతో అప్రమత్తమైన సైనికులు అతన్ని కాల్చివేశారు. అతను ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వినియోగించే కోటును ధరించినట్లు అనుమానిస్తున్నారు. అనుమానితుడు పేలుడుకు పాల్పడే ముందు అరబిక్ భాషలో దేవుడు గొప్పవాడు అని అరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
2016 మార్చిలో బ్రస్సెల్స్లో జరిగిన ఉగ్రదాడిలో 32 మంది మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో అక్కడ భద్రతా దళాలు అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఈసారి మాములుగా ఉండదంటూ కార్యకర్తల్లో జోష్ నింపిన జగన్
- ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం
- అరబ్-భారత సహకార వేదిక ఉజ్వల భవిష్యత్తుకు వారధి..!!
- ఖతార్, భారత్ మధ్య పెట్టుబడి అవకాశాలపై చర్చలు..!!
- షార్జాలో సినిమా ఫక్కీలో కారు చోరీ.. దొంగ అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ కెమెరా వ్యవస్థ మొదటి దశ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో ఫాగ్, రెయిన్స్ హెచ్చరికలు జారీ..!!
- అంతరిక్ష రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఒమన్ పిలుపు..!!
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు







