పాస్పోర్ట్ సీజ్: బోర్డర్లో ఇరుక్కున వ్యక్తి
- June 22, 2017
ఖతారీ జాతీయుడొకరు, సౌదీ అరేబియా - ఖతార్ మధ్య బోడర్డర్లో గత కొద్ది రోజులుగా ఇరుక్కుపోయారు. సెక్యూరిటీ ఫోర్సెస్ అతని పాస్పోర్ట్ని సీజ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జాయెద్ బెన్షాఫా అల్ ఘోర్ఫాని అనే ఖతారీ పౌరుడు, సౌదీ బోర్డర్ని క్రాస్ చేయడం జరిగింది. గడువులోగా వెళ్ళిపోవాల్సిందిగా జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో అతను బోర్డర్ని క్రాస్ చేయాల్సి వచ్చింది. అయితే ఖతార్లోకి ప్రవేశాన్ని అడ్డుకున్న భద్రతా దళాలు, వెనక్కి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అటు సౌదీ అరేబియా వెళ్ళలేక ఇటు ఖతార్లోకి రాలేక జాయెద్ సతమతమవుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన పరిస్థితిని ఆయన వెల్లడించాడు. గడచిన 14 రోజుల్లో ఇలాంటివి 4 ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









