పాస్పోర్ట్ సీజ్: బోర్డర్లో ఇరుక్కున వ్యక్తి
- June 22, 2017
ఖతారీ జాతీయుడొకరు, సౌదీ అరేబియా - ఖతార్ మధ్య బోడర్డర్లో గత కొద్ది రోజులుగా ఇరుక్కుపోయారు. సెక్యూరిటీ ఫోర్సెస్ అతని పాస్పోర్ట్ని సీజ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. జాయెద్ బెన్షాఫా అల్ ఘోర్ఫాని అనే ఖతారీ పౌరుడు, సౌదీ బోర్డర్ని క్రాస్ చేయడం జరిగింది. గడువులోగా వెళ్ళిపోవాల్సిందిగా జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో అతను బోర్డర్ని క్రాస్ చేయాల్సి వచ్చింది. అయితే ఖతార్లోకి ప్రవేశాన్ని అడ్డుకున్న భద్రతా దళాలు, వెనక్కి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. అటు సౌదీ అరేబియా వెళ్ళలేక ఇటు ఖతార్లోకి రాలేక జాయెద్ సతమతమవుతున్నాడు. సోషల్ మీడియా ద్వారా తన పరిస్థితిని ఆయన వెల్లడించాడు. గడచిన 14 రోజుల్లో ఇలాంటివి 4 ఘటనలు చోటుచేసుకున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







