క్వెట్టాలో తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- June 25, 2017పాకిస్థాన్ కు పశ్చిమంగా ఉన్న క్వెట్టాలో పోలీసుల తనిఖీ కేంద్రంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్ బలంగా ఖండించింది.ఈ ఘటనలో పోలీసులతో సహా అనేక మంది ప్రజలు చనిపోయారు. తీవ్రవాదుల చర్యలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ కోరుకొంటున్నదని తెలిపింది. పాకిస్తాన్ ప్రభుత్వంకు బాధిత కుటుంబాలు మరియు బంధువులకు తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. బహ్రెయిన్ ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో పాకిస్థాన్ తో తోడుగా నిలుస్తుంది, భద్రత, శాంతిని బలపరిచే ప్రయత్నాలకు తన మద్దతుని ఇస్తుందని పేర్కొంది .
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల