ఆన్ లైన్ లో డీజే మూవీ.. షాక్ తిన్న చిత్ర యూనిట్
- June 26, 2017
సినిమా ఇండస్ట్రీకి పట్టిన వైరెస్.. పైరసీ.. అన్నీ భాషల సినిమాలూ.. పైరసీ బాధితులే.. కానీ దక్షిణాది సినిమాలే ఎక్కువగా ఈ పైరసీ వల్ల నష్టబోతున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే కొన్ని సీన్స్ రిలీజ్ కావడం సహజమైపోయింది.. ఇప్పుడు తాజాగా డీజే సినిమా మొత్తం ఎవరో ఆన్ లైన్ లో పెట్టేశారు... అదీ సోషల్ మీడియా ఫేస్ బుక్ లో మొత్తం సినిమా పెట్టడంతో.. అందరూ షాక్ తిన్నారు.. పెట్టిన అరగంటలోనే పదివేల వ్యూస్ తో ఉన్న ఈ వీడియో లింక్ కోసం అందరూ వెదికి చూశారు.. ముఖ్యంగా ఆన్ లైన్ లో పెట్టిన ఈ డీజే సినిమా క్వాలిటీ... బాగుండడం.. వాయిస్ క్లారిటీ ఉండడంతో వీక్షకుల సంఖ్య అధికంగా ఉంది.. కాగా ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకొన్న డీజే బృదం వెంటనే ఎవరు ఆన్ లైన్ లో పెట్టరో తెలుసుకొనే పనిలో పడింది.. దీనికి కంతటికీ కారణం.. సినిమా థియేటర్ లో అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు తీసుకొని వెళ్ళి.. రహస్యంగా చిత్రీకరించి ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని .. షేర్ ఇట్ వంతో యాప్ లతో క్షణాల్లో పక్కవారితో షేర్ చేసుకోవడం ఈగా మారింది.. ఈ నేపద్యంలో ఇటువంటి పైరసీని ప్రభుత్వ పరంగా అదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని.. లేదంటే అదుపు చెయ్యడం కష్టం అని అంటున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









