ఆన్ లైన్ లో డీజే మూవీ.. షాక్ తిన్న చిత్ర యూనిట్
- June 26, 2017
సినిమా ఇండస్ట్రీకి పట్టిన వైరెస్.. పైరసీ.. అన్నీ భాషల సినిమాలూ.. పైరసీ బాధితులే.. కానీ దక్షిణాది సినిమాలే ఎక్కువగా ఈ పైరసీ వల్ల నష్టబోతున్నాయి. సినిమా రిలీజ్ కు ముందే కొన్ని సీన్స్ రిలీజ్ కావడం సహజమైపోయింది.. ఇప్పుడు తాజాగా డీజే సినిమా మొత్తం ఎవరో ఆన్ లైన్ లో పెట్టేశారు... అదీ సోషల్ మీడియా ఫేస్ బుక్ లో మొత్తం సినిమా పెట్టడంతో.. అందరూ షాక్ తిన్నారు.. పెట్టిన అరగంటలోనే పదివేల వ్యూస్ తో ఉన్న ఈ వీడియో లింక్ కోసం అందరూ వెదికి చూశారు.. ముఖ్యంగా ఆన్ లైన్ లో పెట్టిన ఈ డీజే సినిమా క్వాలిటీ... బాగుండడం.. వాయిస్ క్లారిటీ ఉండడంతో వీక్షకుల సంఖ్య అధికంగా ఉంది.. కాగా ఈ విషయం అభిమానుల ద్వారా తెలుసుకొన్న డీజే బృదం వెంటనే ఎవరు ఆన్ లైన్ లో పెట్టరో తెలుసుకొనే పనిలో పడింది.. దీనికి కంతటికీ కారణం.. సినిమా థియేటర్ లో అత్యాధునిక స్మార్ట్ ఫోన్లు తీసుకొని వెళ్ళి.. రహస్యంగా చిత్రీకరించి ఇటువంటి పనులకు పాల్పడుతున్నారని .. షేర్ ఇట్ వంతో యాప్ లతో క్షణాల్లో పక్కవారితో షేర్ చేసుకోవడం ఈగా మారింది.. ఈ నేపద్యంలో ఇటువంటి పైరసీని ప్రభుత్వ పరంగా అదుపు చేసేలా చర్యలు తీసుకోవాలని.. లేదంటే అదుపు చెయ్యడం కష్టం అని అంటున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









