కోచ్ గోపీ చంద్ వల్లే విజయాలు.. వరల్డ్ కప్ లో విజయమే లక్ష్యం- కిదాంబి శ్రీకాంత్
- June 26, 2017
రెండు వారాల వ్యవధిలోనే రెండు సూపర్ సిరీస్ లు గెలుచుకోవడం సంతోషంగా ఉందని భారత్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చెప్పారు. ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ గెలుచుకొని అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు, బ్యాడ్మింటన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. కోచ్ పుల్లెల గోపీ చంద్ వల్లనే వరుసగా విజయాలు సాధిస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. వచ్చే వరల్డ్ కప్ పోటీల్లో గెలుపొందడమే తన లక్ష్యమని వివరించారు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది









