కోచ్ గోపీ చంద్ వల్లే విజయాలు.. వరల్డ్ కప్ లో విజయమే లక్ష్యం- కిదాంబి శ్రీకాంత్
- June 26, 2017
రెండు వారాల వ్యవధిలోనే రెండు సూపర్ సిరీస్ లు గెలుచుకోవడం సంతోషంగా ఉందని భారత్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చెప్పారు. ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ గెలుచుకొని అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు, బ్యాడ్మింటన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. కోచ్ పుల్లెల గోపీ చంద్ వల్లనే వరుసగా విజయాలు సాధిస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. వచ్చే వరల్డ్ కప్ పోటీల్లో గెలుపొందడమే తన లక్ష్యమని వివరించారు.
తాజా వార్తలు
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!









