కోచ్ గోపీ చంద్ వల్లే విజయాలు.. వరల్డ్ కప్ లో విజయమే లక్ష్యం- కిదాంబి శ్రీకాంత్
- June 26, 2017
రెండు వారాల వ్యవధిలోనే రెండు సూపర్ సిరీస్ లు గెలుచుకోవడం సంతోషంగా ఉందని భారత్ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ చెప్పారు. ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ గెలుచుకొని అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు, బ్యాడ్మింటన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. కోచ్ పుల్లెల గోపీ చంద్ వల్లనే వరుసగా విజయాలు సాధిస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. వచ్చే వరల్డ్ కప్ పోటీల్లో గెలుపొందడమే తన లక్ష్యమని వివరించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









