జులై 7నవిడుదల కానున్న 'రాక్షసి' సినిమా
- June 27, 2017
హైదరాబాద్: పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాక్షసి'. పన్నా రాయల్ దర్శకుడు. 'కాలింగ్ బెల్'కు సీక్వెల్గా దీన్ని నిర్మించారు. జులై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. 'ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. 'రాక్షసి' ఎవరు అనే సస్సెన్స్ మొదటి నుంచి చివరికి వరకు ఉత్కంఠం రేపుతుంది. దర్శకుడు సినిమాను చాలా ఆసక్తిగా తీశారు. నా కెరీర్లో ఇది మరో ఉత్తమ చిత్రం అవుతుంది' అన్నారు.
''కాలింగ్ బెల్' విజయం అందుకుని నాకు మంచి పేరు తెచ్చింది. దానికి సీక్వెల్గా రూపొందిన 'రాక్షసి' సాంకేతికంగా, విజువల్ పరంగా నాణ్యతగా రూపొందింది. ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఇందులో ఉన్నాయి' అని దర్శకుడు చెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









