జులై 7నవిడుదల కానున్న 'రాక్షసి' సినిమా
- June 27, 2017
హైదరాబాద్: పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాక్షసి'. పన్నా రాయల్ దర్శకుడు. 'కాలింగ్ బెల్'కు సీక్వెల్గా దీన్ని నిర్మించారు. జులై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. 'ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. 'రాక్షసి' ఎవరు అనే సస్సెన్స్ మొదటి నుంచి చివరికి వరకు ఉత్కంఠం రేపుతుంది. దర్శకుడు సినిమాను చాలా ఆసక్తిగా తీశారు. నా కెరీర్లో ఇది మరో ఉత్తమ చిత్రం అవుతుంది' అన్నారు.
''కాలింగ్ బెల్' విజయం అందుకుని నాకు మంచి పేరు తెచ్చింది. దానికి సీక్వెల్గా రూపొందిన 'రాక్షసి' సాంకేతికంగా, విజువల్ పరంగా నాణ్యతగా రూపొందింది. ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఇందులో ఉన్నాయి' అని దర్శకుడు చెప్పారు.
తాజా వార్తలు
- AVPN హెల్త్ ఇంపాక్ట్ లీడర్షిప్ ఫోరం
- అండర్-19 వన్డే వరల్డ్ కప్ విజేత భారత్..
- ఇరాన్తో రహస్య చర్చలు, ట్రంప్ అసలు డిమాండ్లు ఏంటి?
- ఏపీ రవాణా శాఖ కీలక అడుగు..
- మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి
- జగన్ పరామర్శ యాత్రలో ఇద్దరు మృతి
- BJP మేనిఫెస్టో విడుదల చేసిన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు
- జర్నలిస్టులకు శుభవార్త..9 నుంచి అక్రిడిటేషన్లకు దరఖాస్తు స్వీకరణ
- అల్మాటీలో 2029 ఆసియా వింటర్ గేమ్స్..!!
- కింగ్ సల్మాన్ రాయల్ రిజర్వ్ లోకి యానిమల్స్ రిలీజ్..!!









