జులై 7నవిడుదల కానున్న 'రాక్షసి' సినిమా
- June 27, 2017
హైదరాబాద్: పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'రాక్షసి'. పన్నా రాయల్ దర్శకుడు. 'కాలింగ్ బెల్'కు సీక్వెల్గా దీన్ని నిర్మించారు. జులై 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ.. 'ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. 'రాక్షసి' ఎవరు అనే సస్సెన్స్ మొదటి నుంచి చివరికి వరకు ఉత్కంఠం రేపుతుంది. దర్శకుడు సినిమాను చాలా ఆసక్తిగా తీశారు. నా కెరీర్లో ఇది మరో ఉత్తమ చిత్రం అవుతుంది' అన్నారు.
''కాలింగ్ బెల్' విజయం అందుకుని నాకు మంచి పేరు తెచ్చింది. దానికి సీక్వెల్గా రూపొందిన 'రాక్షసి' సాంకేతికంగా, విజువల్ పరంగా నాణ్యతగా రూపొందింది. ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు ఇందులో ఉన్నాయి' అని దర్శకుడు చెప్పారు.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









