ఉదయ్ కిరణ్ పేరు మీద అవార్డులు ప్రదానం
- June 27, 2017
హైదరాబాద్: 'చిత్రం', 'నువ్వు-నేను', 'మనసంతా నువ్వే' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు ఉదయ కిరణ్. జూన్ 26న ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో నివాళులర్పించారు. నిర్మాత ఎన్.ఎస్. నాయక్, సందీప్ రెడ్డి, వీరేశ్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, నటుడు చంద్రమోహన్, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కార్యక్రమానికి హాజరై ఉదయ్కిరణ్కు నివాళులర్పించారు. ఉదయ్కిరణ్తో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా 'ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్-2017' విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఆనంద్ కుమార్ తెరకెక్కించిన 'ప్రజాహక్కు'కు ఉత్తమ లఘు చిత్రం అవార్డు దక్కింది. వి. అవంతిక, ఎ. హాసిని ఉత్తమ బాలనటి అవార్డులు అందుకున్నారు.
ఆనంద్ కుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









