ఉదయ్ కిరణ్ పేరు మీద అవార్డులు ప్రదానం
- June 27, 2017
హైదరాబాద్: 'చిత్రం', 'నువ్వు-నేను', 'మనసంతా నువ్వే' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు ఉదయ కిరణ్. జూన్ 26న ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో నివాళులర్పించారు. నిర్మాత ఎన్.ఎస్. నాయక్, సందీప్ రెడ్డి, వీరేశ్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, నటుడు చంద్రమోహన్, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కార్యక్రమానికి హాజరై ఉదయ్కిరణ్కు నివాళులర్పించారు. ఉదయ్కిరణ్తో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా 'ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్-2017' విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఆనంద్ కుమార్ తెరకెక్కించిన 'ప్రజాహక్కు'కు ఉత్తమ లఘు చిత్రం అవార్డు దక్కింది. వి. అవంతిక, ఎ. హాసిని ఉత్తమ బాలనటి అవార్డులు అందుకున్నారు.
ఆనంద్ కుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









