ఉదయ్ కిరణ్ పేరు మీద అవార్డులు ప్రదానం
- June 27, 2017
హైదరాబాద్: 'చిత్రం', 'నువ్వు-నేను', 'మనసంతా నువ్వే' చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న నటుడు ఉదయ కిరణ్. జూన్ 26న ఆయన జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో నివాళులర్పించారు. నిర్మాత ఎన్.ఎస్. నాయక్, సందీప్ రెడ్డి, వీరేశ్ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 'మా' అధ్యక్షుడు శివాజీరాజా, నటుడు చంద్రమోహన్, దర్శకుడు వి.ఎన్. ఆదిత్య, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తదితరులు కార్యక్రమానికి హాజరై ఉదయ్కిరణ్కు నివాళులర్పించారు. ఉదయ్కిరణ్తో తమకున్న అనుబంధాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా 'ఉదయ్ కిరణ్ సినీ అవార్డ్స్-2017' విజేతలకు జ్ఞాపికలు అందజేశారు. ఆనంద్ కుమార్ తెరకెక్కించిన 'ప్రజాహక్కు'కు ఉత్తమ లఘు చిత్రం అవార్డు దక్కింది. వి. అవంతిక, ఎ. హాసిని ఉత్తమ బాలనటి అవార్డులు అందుకున్నారు.
ఆనంద్ కుమార్ ఉత్తమ దర్శకుడిగా అవార్డు పొందారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







