ఏపీజే అబ్దుల్ కలాం జయంతి
- October 15, 2015
భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశరాజధాని దిల్లీలోని డీఆర్డీవో భవన్లో ఎగ్జిబిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మిస్సైల్ మ్యాన్ భారతదేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన చిత్ర పటాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలాం పేరుతో పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్పారికర్, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









