ఏపీజే అబ్దుల్ కలాం జయంతి
- October 15, 2015
భారత మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా దేశరాజధాని దిల్లీలోని డీఆర్డీవో భవన్లో ఎగ్జిబిషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మిస్సైల్ మ్యాన్ భారతదేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన చిత్ర పటాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలాం పేరుతో పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్పారికర్, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్ధన్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







