మండపం
- June 28, 2017
కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి - 100 గ్రా., పెసరపిండి - 50 గ్రా., తరిగిన నల్లబెల్లం - 100 గ్రా., లవంగాల పొడి - పావు టీ స్పూను, మైదాపిండి - 100 గ్రా., నల్లనువ్వులు - 2 టీ స్పూన్లు, నెయ్యి వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: బెల్లం ముదురు పాకం వచ్చేలా తయారుచేసుకొని చల్లార్చి పక్కనుంచుకోవాలి. వెడల్పాటి పాత్రలో బియ్యపుపిండి, పెసరపిండి, లవంగాల పొడి, రెండు టీ స్పూన్ల నెయ్యి, చల్లారబెట్టిన బెల్లం పాకం వేసి ముద్దలా కలుపుకోవాలి. కప్పు నీటిలో నువ్వులు, మైదాపిండి కలిపి జారుగా చేసుకోవాలి. బెల్లం బియ్యప్పిండి ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మైదాజారులో ముంచి నేతిలో దోరగా వేగించుకోవాలి.
తాజా వార్తలు
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!
- నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు..వ్యాపారవేత్త సంచలనం
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!







