మండపం
- June 28, 2017
కావలసిన పదార్థాలు: బియ్యపు పిండి - 100 గ్రా., పెసరపిండి - 50 గ్రా., తరిగిన నల్లబెల్లం - 100 గ్రా., లవంగాల పొడి - పావు టీ స్పూను, మైదాపిండి - 100 గ్రా., నల్లనువ్వులు - 2 టీ స్పూన్లు, నెయ్యి వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: బెల్లం ముదురు పాకం వచ్చేలా తయారుచేసుకొని చల్లార్చి పక్కనుంచుకోవాలి. వెడల్పాటి పాత్రలో బియ్యపుపిండి, పెసరపిండి, లవంగాల పొడి, రెండు టీ స్పూన్ల నెయ్యి, చల్లారబెట్టిన బెల్లం పాకం వేసి ముద్దలా కలుపుకోవాలి. కప్పు నీటిలో నువ్వులు, మైదాపిండి కలిపి జారుగా చేసుకోవాలి. బెల్లం బియ్యప్పిండి ముద్దను చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మైదాజారులో ముంచి నేతిలో దోరగా వేగించుకోవాలి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









