షార్జాలో ట్యాక్సీ ఫేర్లు పెరగనున్నాయి
- October 15, 2015
షార్జాలో ఇక నుంచి ఫేర్లు పెరగనున్నాయి. 10 దిర్హామ్లనుంచి 11.50 దిర్హామ్లకు మినిమమ్ ట్యాక్సీ ఫేర్ పెరిగింది. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ట్యాక్సీ ఫేర్లు పెంచవలసి వచ్చిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే పెంచిన ధరలతోనూ తమకు నష్టాలు తప్పడంలేదని ట్యాక్సీ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ప్రయాణీకులు మాత్రం పెరిగిన ధరల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల ధరలూ పెరుగుతుండడంతో జీవనం కష్టమవుతోందని ప్రయాణీకులు చెప్పారు. మినిమమ్ ఛార్జీల్లో మార్పులున్నా, తదనంతరం చెల్లించాల్సిన ధరల్లో పెద్దగా మార్పులు చేయలేదు. మినిమమ్ ఛార్జి తర్వాత ప్రతి పాయింట్కీ 3.5 దిర్హామ్లు పగలు, 4 దిర్హామ్లు రాత్రి పూట పాత పద్ధతిలోనే ప్రయాణీకులు, ట్యాక్సీలకు చల్లించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









