ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు

- June 29, 2017 , by Maagulf
ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు

ట్రిపుల్‌ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జులై 5 నుంచి ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అలాగే త్వరలో అనంతపురంలో ట్రిపుల్‌ ఐటీని ప్రారంభిస్తామన్నారు. ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో సెంటర్‌కు 1000 సీట్ల చొప్పున కేటాయించినట్లు మంత్రి పే ర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com