ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు
- June 29, 2017
ట్రిపుల్ ఐటీకి ఎంపికైన విద్యార్థుల జాబితాను మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. జులై 5 నుంచి ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. అలాగే త్వరలో అనంతపురంలో ట్రిపుల్ ఐటీని ప్రారంభిస్తామన్నారు. ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలులో సెంటర్కు 1000 సీట్ల చొప్పున కేటాయించినట్లు మంత్రి పే ర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!







