ప్రముఖ హాస్య నటుడు ఫృథ్వికి కోర్టు దిమ్మతిరిగే షాక్!
- June 29, 2017
ప్రముఖ హాస్య నటుడు పృద్వీరాజ్ కు కోర్టు పెద్ద భాద్యతే పెట్టింది. ఆయన తన భార్యకు నెలకు ఎనిమిది లక్షల రూపాయల చొప్పున చెల్లించాలని వివజయవాడ కుటుంబ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.పృద్వీరాజ్ కు విజయవాడ అరండల్ పేటకు చెందిన శ్రీలక్మితో 1984 లో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలం పాటు వీరిద్దరు స్వీట్ షాప్ నడిపారు.ఆ దశలో పృద్వీరాజ్ నటనపై ఆసక్తితో హైదరాబాద్ కు మకాం మార్చారు.ఆ తరవ్ఆత వీరిద్దరికి గొడవలు వచ్చాయి. పృద్వీరాజ్ వ్యసనాలకు అలవాటు పడ్డారని అభియోగం.వీరిమద్య రాజీయత్నాలు కూడా ఫలించలేదు.దాంతో శ్రీలక్మీ విజయవాడకు వచ్చేశారు.ఆ తర్వాత ఏ ప్రయత్నానికి పృద్వీరాజ్ అంగీకరించకపోవడంతో అతనిపై ఆమె కేసు పెట్టారు.తన జీవనోపాది నిమిత్తం నెలకు పది లక్షల రూపాయలు ఇప్పించాలని ఆమె కోరారు.ఈ కేసును విచారణ చేసిన కోర్టు,వాయిదాలకు కూడా పృద్వీరాజ్ రాకపోవడంతో శ్రీలక్మికి ఎనిమిది లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ తీర్పు ఇచ్చారు. ఆయన అంత ఇవ్వగలుగుతారో ,లేదో కాని, కోర్టు నోటీసులకు స్పందించకపోవడంతో అలాంటి ఆదేశాలు వచ్చాయని అనుకోవచ్చేమో!
తాజా వార్తలు
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్తో మ్యాచ్ బాయ్కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు
- ప్రవాస భారతీయులకు బడ్జెట్ కానుక
- వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్!
- యూఏఈ స్కూల్ అడ్మిషన్లలో కొత్త రూల్స్
- హైదరాబాద్ టూ బెంగళూరు కేవలం 2 గంటలే..
- షేక్ హసీనాకు 10 సంవత్సరాలు జైలు శిక్ష
- 16వ ఆర్థిక సంఘం నివేదిక పై లోక్సభలో ఎంపీ బాలాశౌరి ప్రశ్న







