అబుదాబీలో కొత్త ట్రాఫిక్ జరీమానాలు
- June 29, 2017
జులై 1 నుంచి కొత్త ట్రాఫిక్ జరీమానాలు అమల్లోకి రానున్నాయి. ఫెడరల్ ట్రాఫిక్ లా 21కి సంబంధించి జరిగిన అమెండ్మెంట్స్ నేపథ్యంలో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహనదారులు ఆయా నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, ప్రమాదాలు జరగకుండా ఉండడంలో వాహనదారులదే కీలక పాత్ర అని చెప్పారు అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ బ్రిగేడియర్ అలి ఖల్ఫాన్ అల్ దహెరి చెప్పారు. కొత్త జరీమానాలు, కొత్త రూల్స్కి సంబంధించి వాహనదారుల్లో అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారాయన. సిగ్నల్స్ని లెక్క చేయని వాహనదారులకు, సీట్ బెల్ట్ పెట్టుకోని వాహనదారులకు, కార్ విండో గ్లాస్ టింట్ చేసి ఉన్నందుకు ఇలా రకరకాలైన ఉల్లంఘనలకు కఠినంగా జరీమానాలు విధిస్తారు. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ పట్ల మరింత కఠినంగా కొరడా ఝుళిపించనున్నారు.
తాజా వార్తలు
- అంబటి రాంబాబు ఇంటి పై దాడి..హైకోర్టు సీరియస్
- ఇది ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్: సీఎం చంద్రబాబు
- టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ...రవిచంద్రకు బాధ్యతలు
- ఫోన్ ట్యాపింగ్ కేసు.. KCR విచారణ ప్రారంభం
- విజయవాడలో వైభవంగా 'వివేకానంద మానవ వికాస కేంద్రం' ప్రారంభోత్సవం
- QR14.667 బిలియన్లకు POS, ఇ-కామర్స్ లావాదేవీలు..!!
- ఆప్టామిల్ మిల్క్ పౌడర్ పై SFDA క్లారిటీ..!!
- దక్షిణ ఇరాన్లో భూకంపం..యూఏఈ సేఫ్..!!
- కువైట్ లో వేలానికి 208 వాహనాలు..!!
- ఒమన్ లో తప్పిపోయిన చిన్నారి సురక్షితం..!!







