మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

- October 15, 2015 , by Maagulf
మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్‌

నగరంలోని డీఆర్‌డీఎల్‌ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయనకు నివాళులర్పించారు. డీఆర్‌డీఎల్‌... తదితర రక్షణ పరిశోధన సంస్థలున్న ఈ ప్రాంతంలోనే కలాం శాస్త్రవేత్తగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. కలాం కాంస్య విగ్రహావిష్కరణలో రక్షణ పరిశోధన సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com