మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్
- October 15, 2015
నగరంలోని డీఆర్డీఎల్ ప్రాంగణంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం విగ్రహాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కలాం జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయనకు నివాళులర్పించారు. డీఆర్డీఎల్... తదితర రక్షణ పరిశోధన సంస్థలున్న ఈ ప్రాంతంలోనే కలాం శాస్త్రవేత్తగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే. కలాం కాంస్య విగ్రహావిష్కరణలో రక్షణ పరిశోధన సంస్థల ఉన్నతోద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







