చర్చకు రానున్న న్యూ ల్యాండ్ బిల్
- July 01, 2017
మనామా: నాన్ బహ్రెయినీలు తమ స్థలంలో కొనుగోలు చేసిన ఐదేళ్ళలోపు భవనాన్ని నిర్మించేలా కొత్త ల్యాండ్ బిల్ పార్లమెంటరీ ప్రపోజల్లో ఉంది. ఈ ప్రపోజల్కి ఇప్పటికే ప్రాథమికంగా మద్దతు లభించింది. ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇప్పటికే హౌస్ ఆఫ& రిప్రెజెంటేటివ్స్లో పాస్ చేయడం జరిగింది. ఫారిన్ ఇన్వెస్టర్స్, జిసిసి నేషనల్స్ కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. అయితే సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ బ్యూరో, కమిటీకి కొన్ని హెచ్చరికలు కూడా చేసింది. ఈ బిల్లు కారణంగా లార్జ్ కమర్షియల్ మరియు టూరిజం ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అందులో పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో సమానంగా జిసిసి దేశాలకు చెందిన ఇన్వెస్టర్స్ని పోల్చడాన్ని బ్యూరో తప్పుపట్టింది. మంగళవారం జరిగే సమావేశంలో 40 మంది సభ్యులు గల కౌన్సిల్ ఈ బిల్లుపై చర్చించి, ఓటింగ్ చేయనుంది.
తాజా వార్తలు
- ఎంపీ సంతోష్ రావు పై కవిత సంచలన వ్యాఖ్యలు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన లోక్ సభాపక్షనేత బాలశౌరి
- ఏపీ: ఎట్టకేలకు కొత్త బైపాస్ ప్రారంభం..త్వరలోనే మరొకటి!
- ఖతార్తో సంబంధాలు మరింత బలోపేతం: అజయ్ బంగా
- ఇండియా-సౌదీ అరేబియా భాగస్వామ్యం బలోపేతం..!!
- భారత రూపాయి పతనానికి బ్రేక్ పడుతుందా?
- షద్దాదియాలో ప్రవాస కార్మికుల హౌజింగ్ కు స్థలాలు..!!
- ఒమన్లో కార్మికులకు అండగా కొత్త నిబంధనలు..!!
- మద్యం సేవించి డ్రైవింగ్..యాక్సిడెంట్ లో యువతి మృతి..!!
- కొత్త సాఫ్ట్ వేర్తో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ







