చర్చకు రానున్న న్యూ ల్యాండ్ బిల్
- July 01, 2017
మనామా: నాన్ బహ్రెయినీలు తమ స్థలంలో కొనుగోలు చేసిన ఐదేళ్ళలోపు భవనాన్ని నిర్మించేలా కొత్త ల్యాండ్ బిల్ పార్లమెంటరీ ప్రపోజల్లో ఉంది. ఈ ప్రపోజల్కి ఇప్పటికే ప్రాథమికంగా మద్దతు లభించింది. ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇప్పటికే హౌస్ ఆఫ& రిప్రెజెంటేటివ్స్లో పాస్ చేయడం జరిగింది. ఫారిన్ ఇన్వెస్టర్స్, జిసిసి నేషనల్స్ కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. అయితే సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ బ్యూరో, కమిటీకి కొన్ని హెచ్చరికలు కూడా చేసింది. ఈ బిల్లు కారణంగా లార్జ్ కమర్షియల్ మరియు టూరిజం ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అందులో పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో సమానంగా జిసిసి దేశాలకు చెందిన ఇన్వెస్టర్స్ని పోల్చడాన్ని బ్యూరో తప్పుపట్టింది. మంగళవారం జరిగే సమావేశంలో 40 మంది సభ్యులు గల కౌన్సిల్ ఈ బిల్లుపై చర్చించి, ఓటింగ్ చేయనుంది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









