చర్చకు రానున్న న్యూ ల్యాండ్ బిల్
- July 01, 2017
మనామా: నాన్ బహ్రెయినీలు తమ స్థలంలో కొనుగోలు చేసిన ఐదేళ్ళలోపు భవనాన్ని నిర్మించేలా కొత్త ల్యాండ్ బిల్ పార్లమెంటరీ ప్రపోజల్లో ఉంది. ఈ ప్రపోజల్కి ఇప్పటికే ప్రాథమికంగా మద్దతు లభించింది. ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇప్పటికే హౌస్ ఆఫ& రిప్రెజెంటేటివ్స్లో పాస్ చేయడం జరిగింది. ఫారిన్ ఇన్వెస్టర్స్, జిసిసి నేషనల్స్ కూడా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు. అయితే సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ బ్యూరో, కమిటీకి కొన్ని హెచ్చరికలు కూడా చేసింది. ఈ బిల్లు కారణంగా లార్జ్ కమర్షియల్ మరియు టూరిజం ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అందులో పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో సమానంగా జిసిసి దేశాలకు చెందిన ఇన్వెస్టర్స్ని పోల్చడాన్ని బ్యూరో తప్పుపట్టింది. మంగళవారం జరిగే సమావేశంలో 40 మంది సభ్యులు గల కౌన్సిల్ ఈ బిల్లుపై చర్చించి, ఓటింగ్ చేయనుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







