జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి ఉద్యోగమేళా
- July 02, 2017
జూలై 4 నుంచి తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యోగమేళా నిర్వహించనున్నారు. హైదరాబాద్తోపాటు 15 పట్టణాల్లో ఉద్యోగమేళా నిర్వహించున్నారు.. ఈ మేళా జూలై 4నుంచి ఆగస్టు 25 వరకు నిర్వహించనున్నారు.. పదో తరగతి ఆపై విద్యార్హత కలిగిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నారు.. టాజిస్టిక్స్, రిలైట్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఉద్యోగమేళాలో పాల్గొనున్నాయి.. దోమలగోడలోని ప్రదాన కార్యాలయంలో మరిన్ని వివరాలు పొందవచ్చు.. ఫోన్: 040-4021 4215 ను సంప్రదించవచ్చన్నారు.
తాజా వార్తలు
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!
- 2050 నాటికి 83.6 మిలియన్లకు జీసీసీ జనాభా..!!
- బహ్రెయిన్ లో చైల్డ్ కేర్ కోసం కఠిన నిబంధనలు..!!







