శమంతకమణి ప్రీ-రిలీజ్ ఈవెంట్
- July 03, 2017
నలుగురు యంగ్ హీరోలు.. సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ నటిస్తున్న 'శమంతకమణి' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించాలని మేకర్స్ యోచిస్తున్నారు. సోమవారం జరగనుందీ ఫంక్షన్.
'భలే మంచి రోజు' చిత్రం ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్కు బాలయ్య, పూరీ జగన్నాథ్ చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారని సమాచారం. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
5 కోట్ల ఖరీదు చేసే శమంతకమణి అనే విలాసవంతమైన కారు కోసం ఈ హీరోలు పడరాని పాట్లు పడడమే ఈ చిత్రం థీమ్. కామెడీ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న 'శమంతకమణి' చిత్రం త్వరలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









