శమంతకమణి ప్రీ-రిలీజ్ ఈవెంట్
- July 03, 2017
నలుగురు యంగ్ హీరోలు.. సుధీర్ బాబు, ఆది, సందీప్ కిషన్, నారా రోహిత్ నటిస్తున్న 'శమంతకమణి' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ని ఘనంగా నిర్వహించాలని మేకర్స్ యోచిస్తున్నారు. సోమవారం జరగనుందీ ఫంక్షన్.
'భలే మంచి రోజు' చిత్రం ఫేం శ్రీరాం ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్కు బాలయ్య, పూరీ జగన్నాథ్ చీఫ్ గెస్టులుగా హాజరు కానున్నారని సమాచారం. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
5 కోట్ల ఖరీదు చేసే శమంతకమణి అనే విలాసవంతమైన కారు కోసం ఈ హీరోలు పడరాని పాట్లు పడడమే ఈ చిత్రం థీమ్. కామెడీ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న 'శమంతకమణి' చిత్రం త్వరలో విడుదల కానుంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









