మాజీ లవర్స్ ని మళ్ళీ కలిపిన సైమా ఫంక్షన్
- July 04, 2017
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ రానా.. చెన్నై సుందరి త్రిష ల మధ్య ప్రేమ అంటూ.. కొంతకాలం క్రితం వార్తలు ప్రముఖంగా వినిపించాయి. వీరిద్దరూ మద్య ప్రేమ సహజీవనం వరకూ వెల్లిందని కూడా ఓ టాక్.. కానీ త్రిష ఇంతలో వేరే అతనితో ప్రేమ పెళ్లి అంటూ నిశ్చితార్ధం.. దీంతో ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేని స్టేజ్ కి వెళ్లారు.. కాగా తాజాగా ఈ మాజీ లవ్వర్స్ ని కలిసేందుకు సైమా అవార్డ్స్ ఫంక్షన్ వేదిక అయ్యింది అని అంటున్నారు.. ఫంక్షన్ లో రానా, త్రిష లు పక్కపక్కనే కూర్చుని చాలా సరదాగా.. సంతోషంగా మాట్లాడుకోవడం మీడియా దృష్టికి వచ్చింది.. ఈ ఫంక్షన్ లో ఎంత మంది బ్యూటీలు వచ్చినా.. రానా తన దృష్టి అంతా త్రిష మీదనే పెట్టి మాట్లాడుతూనే ఉన్నాడు.. దీంతో రానా త్రిషల బంధాన్ని మళ్ళీ చిగురింప జేసిన సైమా అవార్డ్స్ ఫంక్షన్ వేడుక అని టాక్ వినిపిస్తోంది.. పైగా త్రిష ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకు ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా.. రానా వెరీ వెరీ స్పెషల్ అని చెప్పడంతో.. రానా త్రిషల మధ్య ప్రేమ బంధం మళ్ళీ చిగురు తొడిగింది అనే టాక్ వినిపిస్తోంది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









