మళ్లీ పెరిగిన బంగారం ధర!
- July 07, 2017
న్యూదిల్లీ: వరుసగా నాలుగురోజుల పాటు పడిపోతూ వస్తున్న బంగారం ధర శుక్రవారం తిరిగి పుంజుకుంది. 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.220 పెరిగి రూ.29,150కి చేరింది. ఓవర్సీస్లో పసిడి కొనుగోళ్లు స్తబ్దుగా ఉన్నా, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటంతో పసిడి ధర పెరిగిందని బులియన్ ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి. మరోపక్క అమ్మకాల ఒత్తిడితో వెండి ధర రూ.300 తగ్గి కిలో రూ.38,200లకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.33శాతం తగ్గి, ఔన్సు 1,221 డాలర్లు పలికింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







