వైఎస్ఆర్ సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్
- July 09, 2017
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన తరపున 20 సెట్ల నామినేషన్లు వచ్చాయని వైఎస్ఆర్ సీపీ ప్లీనరీలో రిటర్నింగ్ అధికారి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు.
పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన వైఎస్ జగన్కు పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. విల్లంబులు, శంఖం బహుకరించారు. తర్వాత ప్లీనరీలో ముగింపు ప్రసంగం చేశారు. ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు, తమ కుటుంబ సభ్యుడిగా ఆదరిస్తున్నందుకు జగన్ ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు నడిచిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









