ఆగస్టులో విడుదల కానున్న 'ఆక్సిజన్'
- July 09, 2017
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'ఆక్సిజన్'. ఏ.ఎం జ్యోతి కృష్ణ దర్శకుడు. అను ఇమ్మాన్యుయేల్, రాశీ ఖన్నా కథానాయికలు. ఈ చిత్రం ఆగస్టు 18న విడుదల కాబోతున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. శ్రీసాయిరాం క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ ఎక్కువగా ముంబయి, గోవా, సిక్కిం, చెన్నైలో జరిగింది. త్వరలో ఆడియో, ట్రైలర్ విడుదల తేదీలను ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్రాజా సంగీతం అందిస్తున్నారు. ఇందులో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







