జిక్యూ లో మన హీరో ప్రభాస్
- July 10, 2017
బాహుబలి 2 మూవీ తో జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు..దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాలు చేయడానికి అగ్ర దర్శక , నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వం లో సాహో మూవీ చేస్తున్న ప్రభాస్ కు అరుదయిన గౌరవం లభించింది.
తాజాగా దేశంలోని అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ప్రభాస్ పేరు నిలిచింది. ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల్లో ప్రభాస్ పేరు ను ప్రకటించింది. దక్షిణాది నుండి ప్రభాస్ ఒక్కడే ఎన్నిక కావడం విశేషం. ఈ ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









