జిక్యూ లో మన హీరో ప్రభాస్
- July 10, 2017
బాహుబలి 2 మూవీ తో జాతీయ స్థాయి లో గుర్తింపు తెచ్చుకోవడమే కాదు..దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమాలు చేయడానికి అగ్ర దర్శక , నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సుజిత్ దర్శకత్వం లో సాహో మూవీ చేస్తున్న ప్రభాస్ కు అరుదయిన గౌరవం లభించింది.
తాజాగా దేశంలోని అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల జాబితాలో ప్రభాస్ పేరు నిలిచింది. ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ అత్యంత ప్రతిభావంతమైన వ్యక్తుల్లో ప్రభాస్ పేరు ను ప్రకటించింది. దక్షిణాది నుండి ప్రభాస్ ఒక్కడే ఎన్నిక కావడం విశేషం. ఈ ప్రకటన తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







