30న రైల్వే 'మెగా జాబ్ మేళా' దక్షిణ మధ్య రైల్వే లో
- July 12, 2017
రైల్వే ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల పిల్లల కోసం 30న కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, దక్షిణ మధ్య రైల్వే సంయుక్తంగా 'మెగా జాబ్ మేళా'ను నిర్వహించనున్నాయి. 'మన కోసం' పేరుతో నిర్వహించనున్న ఈ జాబ్ మేళా పబ్లిసిటీ పోస్టర్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ విడుదల చేశారు. 25లోగా www.scr.indianrailways.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









