23న పార్లమెంటు సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి వీడ్కోలు
- July 14, 2017
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఎంపీలు ఈ నెల 23న సంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలకనున్నారు. ఇందుకోసం పార్లమెంటు సెంట్రల్ హాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేయనున్నారు. అందులో లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వీడ్కోలు ప్రసంగం చేస్తారు. కార్యక్రమంలో భాగంగా ప్రణబ్కు ఓ జ్ఞాపికతోపాటు లోక్సభ, రాజ్యసభ ఎంపీలంతా సంతకం చేసిన పుస్తకాన్ని బహూకరిస్తారు. అనంతరం సెంట్రల్హాల్ ఆవరణలో తన గౌరవార్థం ఏర్పాటుచేయనున్న తేనీటి విందులో ప్రణబ్ పాల్గొంటారని సమాచారం. రాష్ట్రపతిగా ప్రణబ్ పదవీకాలం ఈ నెల 25తో ముగియనుంది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







