భారత దౌత్యాధికారిని కలిసిన డా.రవి కుమార్ వేమూరు
- July 16, 2017
అబుధాబి: 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ రవికుమార్ వేమూరు రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ విచ్చేసారు. ఈరోజు యుఏఈ రాజధాని అబుధాబి లోని భారత దౌత్య కార్యాలయాన్ని సందర్శించి ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి ని కలిశారు. ఈ సమావేశంలో రవి కుమార్ వేమూరు తో పాటు ఇండియన్ ఎంబసీ నుండి పవన్, యుఏఈ కోఆర్డినేటర్స్ అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొని గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అంబాసిడర్ తో వివరంగా చర్చించారు.
తాజా వార్తలు
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!









