భారత దౌత్యాధికారిని కలిసిన డా.రవి కుమార్ వేమూరు
- July 16, 2017
అబుధాబి: 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ రవికుమార్ వేమూరు రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్ విచ్చేసారు. ఈరోజు యుఏఈ రాజధాని అబుధాబి లోని భారత దౌత్య కార్యాలయాన్ని సందర్శించి ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి ని కలిశారు. ఈ సమావేశంలో రవి కుమార్ వేమూరు తో పాటు ఇండియన్ ఎంబసీ నుండి పవన్, యుఏఈ కోఆర్డినేటర్స్ అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొని గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అంబాసిడర్ తో వివరంగా చర్చించారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







