ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

- July 18, 2017 , by Maagulf
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 381 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 381 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 11 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com