ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
- July 18, 2017
రంగారెడ్డి: శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు 381 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్బంగా జెడ్డా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 381 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 11 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







