బోనాల సందర్భంగా ఆర్కె మీడియా త్రీడీ ప్రొజెక్షన్
- July 18, 2017
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సంబరాలకు సంబరాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే బోనాల ఉత్సవాల్లో ఆర్కె మీడియా ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. రవికుమార్ పనస నేతృత్వంలో నడుస్తోన్న ఆర్కె మీడియా సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. లాల్దర్వాజ బోనాల సందర్భంగా త్రీడీ ప్రొజెక్షన్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేశారు. అత్యద్భుతమైన ఈ ఈవెంట్ని సందర్శకులు ఆశ్చర్యచకితులై తిలకించారు.



తాజా వార్తలు
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!







