అంబులెన్స్లను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
- July 18, 2017
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంబులెన్స్లను ప్రారంభించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ అంబులెన్స్లను ఏర్పాటుచేసింది. వీటిని బుధవారం సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజలు ఈ అంబులెన్స్లను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









