అంబులెన్స్‌లను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

- July 18, 2017 , by Maagulf
అంబులెన్స్‌లను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు

 రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంబులెన్స్‌లను ప్రారంభించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఈ అంబులెన్స్‌లను ఏర్పాటుచేసింది. వీటిని బుధవారం సచివాలయంలో సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ... ప్రజలు ఈ అంబులెన్స్‌లను ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com