ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు
- July 20, 2017
రాష్ట్రంలో ఆగస్టు నెల నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. ఆర్సిసి డాబా ఇంటికి చదరపు అడుగుకు రూ.890 నుంచి రూ.980 కి పెంచింది.. రేకులళ ఇల్లు చదరపు అడుగుకు రూ.440 నుంచి రూ.500 కు , అపార్ట్మెంట్ చదరపు అడుగుకు రూ.1060కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







