ఆన్లైన్లో 'పంజాబీ బై నేచర్' రుచులు
- July 20, 2017
ఔద్ మెతా ప్రాంతంలో కొలువుదీరిన పంజాబీ రుచుల కేంద్రం 'పంజాబీ బై నేచర్' ఆన్లైన్ ద్వారా పంజాబీ రుచుల్ని అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. పంజాబీ బై నేచర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఇష్టమైన వంటకాల్ని బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునేవారు పిబిఎన్15 అనే కోడ్ ఉపయోగించి, 15 శాతం డిస్కౌంట్ కూడా పొందే వీలుందని నిర్వాహకులు తెలిపారు. గులాబ్ జామ్, పంజాబీ కోఫ్తా, తంగ్డి కబాబ్, మ్యాంగో శ్రీకంద్ వంటివి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు. వెజిటేరియన్ ఫ్రెండీ మరియు ఆర్గానిక్ ఆప్షన్స్ ఇక్కడ ఇంకో ప్రధాన ఆకర్షణ అని నిర్వాహకులు చెబుతున్నారు. పంజాబీ బై నేచర్ వ్యవస్థాపకుడు షరన్ కక్వాని మాట్లాడుతూ, ఆన్లైన్ ఆర్డరింగ్ ద్వారా ఇష్టమైన రుచుల్ని సులభంగా ఆస్వాదించేందుకు వీలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత
- కువైట్లో స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నళ్లు..!!
- మెసైమీర్ ఇంటర్చేంజ్ టన్నెల్ తాత్కాలికంగా మూసివేత..!!
- ఒమన్లో కఠిన చట్టం.. OMR100,000 వరకు జరిమానా..!!
- 50 డిగ్రీల వేడిలోనూ యూఏఈలో వర్షాలు..!!
- ఆన్లైన్ యాప్లతో హ్యూమన్ ట్రాఫికింగ్ ముప్పు పెరుగుతోంది..!!
- సౌదీ నేతృత్వంలో సముద్ర రక్షణ కూటమి ఏర్పాటు..!!
- బహ్రెయిన్ షీల్డ్ సంయుక్త సైనిక విన్యాసాలకు షేక్ హమ్దాన్ హాజరు..







